3/4 కప్ తొక్క తీసి శుబ్రపరిచిన రొయ్యలు.
1 కప్ మునగకాడ ముక్కలు
1 పెద్ద టమాటొ (ముక్కలు గా కోసుకోవాలి)
2 వుల్లిపాయ్లు (ముక్కలు గా కోసుకోవాలి)
1 స్పూన్ కారం
1 స్పూన్ అల్లం,వెళ్ళుల్లి ముద్ద
4 పర్చి మిరపకాయలు
5 లవంగాలు
2 స్పూన్ దనియాల పొడి
1 పెద్ద స్పూన్ నూని
ఉప్పు
- స్టవ్ మీద కడైలో నూనే పోసి వేడి చేసి దానిలో లవంగాలు, వుల్లిపాయముక్కలు,పర్చిమిర్చి అల్లం & వెల్లుళ్ళి ముద్ద వేసి వేగించాలి.
- వుల్లిపాయముక్కలు వేగేక దానిలో కారం, దానియల పొడి వేసి ఒక సారి వేగనిచ్చి తరువాత మునకాడ ముక్కలు, టమటొ ముక్కలు వేసి రెండు నిముషాలు వేగనిచ్చి దనిలో రోయ్యలు కలిపి మూత పెట్టి 5ని. మగ్గనివ్వాలి.
- తరువాత ఉప్పు,1 కప్ నీల్లు జతచేసి మూతపెట్టి, నీరు ఇంకేవరకు వుడక నివ్వాలి.
రొయ్యలకి బదులుగా జీడి పొప్పు వేసి కూడా ఈ కూర వండుకొవచ్చు.(జీడిపొప్పుని 15 ని. నీటిలో నాన బెట్టాలి)
No comments:
Post a Comment